జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని త్వరగా అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి శివారులోని రాఘవేంద
గృహజ్యోతి పథకం వల్ల జిల్లా లో కేవలం 63వేల మందికి మాత్రమే లబ్ధి జరిగిందని, మిగతా వారి పరిస్థితి ఏమిటని సంబంధిత అధికారులను ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.
తల్లి ఇన్కం ట్యాక్స్ శాఖలో, తండ్రి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. తాతల కాలం నుంచి ఆ ఇంట్లో ఉద్యోగాల పరంపర కొనసాగుతూ వస్తున్నది. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావడంతో వారినే ఆదర్శంగా తీసుక�
నులిపురుగుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుక