గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోంది..స్వచ్ఛ సర్వేక్షణ్-2024లో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుపుతామన్న లక్ష్యం నీరుగారుతోంది. గడిచిన కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా.. రహదారుల వెంట ప�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానల ఏర్పాటులో వేగం పెంచాలని సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు.