ఫ్రాన్స్ ఎన్నికల్లో వామపక్ష లేదా రైటిస్ట్ పార్టీలు అధికారంలోకి వస్తే దేశంలో అంతర్యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ హెచ్చరించారు.
తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్ రాజధాని ఖార్తోమ్ దద్దరిల్లుతున్నది. సూడాన్ ఆర్మీ, పారామిలటరీ బలగాలకు మధ్య పెద్దఎత్తున తుపాకీ కాల్పులు, బాంబు దాడులు కొనసాగుతున్నాయి.
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియాల్లో మరణ మృందంగం కొనసాగుతోంది. భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పేకమేడల్లా కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.