గిరిజన తండాలో కళ్లెదుట కనిపించే శ్రమజీవులు. అరుదైన సంస్కృతి, సంప్రదాయ వైభవం. ఘనమైన వారసత్వంగా వస్తున్న ఆచార, వ్యవహారాలు. వీటన్నిటినీ సునిశితంగా పరిశీలిస్తూ పెరిగాడు ఆ కుర్రాడు. తన మనసులో దాచుకున్న భావాల�
నిజామాబాద్ జిల్లాజక్రాన్పల్లి తండాకు చెందిన యువ రచయిత, కవి రమేశ్ కార్తీక్నాయక్కు కేంద్ర సాహిత్య అకాడమీ యువజన పురస్కారం దక్కింది. తాను రాసిన తొలి కథా సంపుటి ‘దావ్లో’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకా�
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాస్రావుకు ప్రతిష్టాత్మక డీ లీట్ లభించింది. ఛత్తీస్గఢ్లోని షహీద్ మహేంద్ర కర్మ వర్సిటీ (బస్తర్) గౌరవ డాక్టరేట్ను అందజేసింది.