గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాక, ఇప్పుడు ఉద్యోగం రాలేదని అధికారులు అంటే దీనికి బాధ్యులెవరు? అని దివ్యాంగుల సంస్థ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి
రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడంలేదని, పేరుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టినా ఎకడా కొనుగోళ్లు జరగడం లేదని బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి ఆరోపించారు. రోజుల తరబడి రైతులు వ�