MP YV Subbareddy | ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది ప్రజల హక్కు అని, ఆ అవకాశాన్ని టీడీపీ ఉపయోగించుకోవాలని వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి సూచించారు.
భోగాపురంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య వివాదం ముదిరి పాకాన పడుతున్నది. ప్రిన్సిపాల్ను క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ మృతుడి బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగడం...