ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించేందుకు వరంగల్ కలెక్టరేట్కు బాధితులు తరలివచ్చారు. నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్�
బల్దియా గ్రీవెన్స్లో బాధితులు ఇచ్చిన ప్రతి వినతిపై సత్వరమే స్పందించాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం ఆయన గ్రీవెన్స్లో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు.