Chalasani Srinivas | తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో విలీనానికి సంబంధించిన వివాదంపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని మాట్లాడేవా�
AP News | ఏపీకి త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తెలిపారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణం కాదని.. ఏపీ మాజీ సీఎం జగనే కారణమని అన్నారు. జగన్ కాంగ్రెస్ ప�
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. కూటమిలో కీలక పాత్ర ఉండటంతో ఎలాగైనా ప్రత్యేక హోదాకు ఒప్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒత్తిళ్లు మొదలయ్యాయ�
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది బంగారు సమయం అని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. విభజన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆ
AP News | ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చిందన�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై హోం శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ చర్చిస్తుందని ఉదయం తెలిపిన కేంద్రం.. సాయంత్రానికి పిల్లిమొగ్గలు వేసింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై...
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు వల్లే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాక