AP Govt | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 2024 సాధారణ ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు, సిబ్బందికి ఒక నెల అదనపు వేతనం ఇవ్వాలని చంద్రబాబు సర�
తెలంగాణ నుంచి ఏపీకి కేటాయించిన 144 మంది ఉద్యోగులు త్వరలోనే తెలంగాణకు రానున్నారని టీఎన్జీవో కేంద్రసంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ వెల్లడించారు.
Elections | తెలంగాణలో రేపు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను ఏపీ ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు అందరికీ కాదని స్పష్టం చేసింది.
తెలంగాణలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ప్రారంభించడం రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల జేఏసీ పేర్కొన్నది. సెక్రటేరియట్ను విజయవంతంగా ప్�
లక్షలాది ఉత్తరాలతో ఉద్యమం చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం సిద్ధమైంది. గురువారం నుంచి 13వ తేదీ వరకు 10 రోజుల పాటు లక్ష మంది సీపీఎస్ ఉద్యోగులు...
పీఆర్సీ సాధన సమితిగా ఏకమైన ఉద్యోగ సంఘాలు 12 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని లేఖ రాసిన పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం పీఆర్సీ జీవోల యథాతథ అమలుకు క్యాబినెట్ ఆమోదం హైదరాబ�
అమరావతి : ఏపీ ఉద్యోగుల ఆందోళనలను తగ్గించేందుకు అధికార వైసీపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది .పీఆర్సీపై ఉద్యోగులను నచ్చజెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు తాడ�