తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య చర్చల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు శనివారం హైదరాబాద్లో అడుగుపెట్టిన సందర్భంగా సృష్టించిన హంగామా తెలంగాణవాదుల్లో మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నది.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీకి తాను సిద్ధమని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. విభజన సమస్యల పరిష్కారానికి చంద్రబాబు చేసిన భేటీ ప్రతిపాదనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీచేసి ఉంటే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదోనని సీఎం రేవంత్రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ కనీసం 10 శాతం ఓట్లు దక్కించుకొనేదని చ�