బడ్జెట్ సమావేశాల సందర్భంగా పాలనకు దిక్సూచిలా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం ఆత్మస్తుతి.. పరనిందలా ఉన్నదని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
విధుల్లో నిరంతరం బిజీగా ఉండే ఉద్యోగులు క్రికెట్ టోర్నీ ద్వారా ఉపశమనం పొందుతున్నారు. ఎమ్డీఆర్ యంగ్లీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరులో శనివారం ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నీ అట్టహాసంగా మ�