Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఇటీవల వరుస లాభాలతో గరిష్ఠానికి పెరుగుతున్న సూచీలు.. తాజాగా సరికొత్త రికార్డులను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) తొలిసారిగా 80వేల పాయింట్ల మా�
Stocks | మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్టైం రికార్డు నెలకొల్పాయి. అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టాల్లో ముగిశాయి.
భారత్ మార్కెట్పై యాపిల్ (Apple) ప్రత్యేక దృష్టి సారించిన క్రమంలో అందుకు తగ్గట్టే భారత్ నుంచి రికార్డు స్ధాయిలో అత్యధిక రాబడిని కంపెనీ ఆర్జించింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగులు తీస్తున్నది. వరుసగా 11వ రోజు బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలు గడించింది. బీఎస్ఈ సెన్సెక్స్ తోపాటు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఆల్ టైం గరిష్ట స్థాయి మార్కును దాటాయి.
Nifty 50 : నిఫ్టీ-50 రికార్డు సృష్టించింది. ట్రేడింగ్లో ఇవాళ 20 వేల మార్క్ టచ్ చేసింది. సుమారు 0.9 శాతం అధికంగా నిఫ్టీ ట్రేడ్ అయ్యింది. ఒకవైపు ప్రపంచ ఆర్ధికం మందగమనంతో సాగుతున్నా.. మన స్టాక్ మార్కెట్లు ట్రేడ
ఉద్యోగ కల్పనలో నరేంద్రమోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రపంచంలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. ఈ మేర
Cotton price | మార్కెట్లో పత్తి (Cotton price) ధర రోజురోజుకి ఎగబాకుతున్నది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తి ధర రికార్డుల స్థాయిలో పలుకుతున్నది. సోమవారం ఉదయం పత్తి క్వింటాలు ధర రూ.12,130 పలికింది.
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్నుల (GST) వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా ఆరోసారి జీఎస్టీ వసూళ్లు 1.30లక్షల కోట్