పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుల్లో రాణిస్తారని డీఎంహెచ్వో సాంబశివరావు అన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం హనుమకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్య, శిశు సంక్షేమ శ
విద్యార్థులు శుభ్రత పాటించి రోగాలు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధి ఊరెళ్ల గ్రామ రెవెన్యూలోని సాగర్ ఇంజినీరింగ్ కళాశాలలోని మహాత్మ
మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథిగా హాజరై వి ద్యార్థులకు మాత్రలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన
పిల్లల కడుపులో నులిపురుగులు చేరితే రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, వాటి నుంచి బయటపడేందుకు వైద్యుల సూచన మేరక�
ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభత్ర పాటించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం సంగారెడ్డిలోని కిందిబజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్స�
పిల్లల ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావం చూపే నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం జిల్లాలో గురువారం నిర్వహించారు. అన్ని విద్యా సంస్థల్లో 19 ఏండ్ల లోపు వయస్సు ఉన్న వారికి వీటిని వేశారు
పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, నులిపురుగుల నివారణే లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వ�
రాష్ట్ర వ్యాప్తంగా 11.77లక్షల మంది పిల్లలకు నట్టల మందు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమాజిగూడలోని రాజ్భవన్ హైస్కూల్లో గురువారం
నులిపురుగుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుక
ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఈ నెల 20న తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురసరించుకుని బ
చిన్న పిల్లలతో పాటు యువత అనారోగ్యానికి కారణమవుతున్న నులి పురుగులను నివారించడానికి ఏటా రెండుసార్లు జాతీయ నులి పురుగుల నివారణ దినాన్ని పాటిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి నులి పురుగుల నివారణ దినం �