రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు తక్షణమే రెగ్యులర్ వీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉస్మానియా యూ నివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కర్షక, కార్మిక విధానాలను నిరసిస్తూ జిల్లావ్యాప్తం�
నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)ను రద్దు చేయాలని కేంద్రాన్ని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
అంతర్జాతీయ సంస్థల అడ్డాగా హైదరాబాద్ మారిపోయిందని, ఇక్కడ ఆయా సంస్థలు తమ రెండో కార్యాలయాన్ని నెలకొల్పుతున్నాయని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్(ఐఎస్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుచితా దత్త అన్నారు.
దేశంలో కుల, మతాల పేరిట జరుగుతున్న విభజన రాజకీయాలను విద్యార్థులు ప్రతిఘటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. మేడ్చల్-మలాజిగిరి జిల్లా బోడుప్పల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర
సామాజిక పరివర్తన, సామాజిక మార్పులో పాటలు విశేషమైన పాత్ర పోషిస్తాయని ప్రొఫెసర్ కాశీం అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఓయూ సహాయ కార్యదర్శి ఆరెకంటి సాయిభగత్ గళం నుంచి జాలువారిన ‘బాబా సాహె�
మైనారిటీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను కేంద్రప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. హిమాయత్నగర్ వై జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలు చేస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం పేరుతో విద్యను కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు.