Lok Sabha : 18వ లోక్సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ బదులిచ్చిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్ర
Lok Sabha: నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై చర్చించాలని ఇవాళ ఉభయసభల్లో విపక్షాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులకు సందేశం ఇవ్వాలని లోక్సభలో రాహుల్ గాంధీ తెలిపారు. పేపర్ లీకేజీ జరిగినట్లు రాజ�
Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ బెయిల్ పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను మే 22వ తేదీకి వాయిదా వేశారు. సోరెన్ ప్రభుత్వ హయాంలో భూమి మార్పిడి కోసం భారీగా అక్రమ
Lok Sabha | లోక్సభ నిరవధిక వాయిదాపడింది. షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే సభ ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియా
Parliament: స్మోక్ అటాక్ నేపథ్యంలో బయటపడిన భద్రతా వైఫల్యం గురించి చర్చించాలని ఇవాళ విపక్షాలు ఉభయసభల్లో డిమాండ్ చేశాయి. దీంతో ఆ సభలను వాయిదా వేశారు. ఇక సస్పెండ్ అయిన 13 మంది ఎంపీలు ఇవాళ పార్ల�
Parliament Breach | లోక్సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. నేడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష నేతలు ఆందోళనకు దిగారు. ఎగువ, దిగువ సభల్లో ఈ అంశంపై సభ్యుల నిరసన వ్యక్తం చ�
Supreme Court | ఏపీలో ఫైబర్నెట్(Fibernet) కేసుకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Chandra Babu) ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది.
YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy) బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
Lok Sabha: బీజేపీ నేత నిషికాంత్ దూబే వ్యాఖ్యలను లోక్సభలో వెబ్సైట్లో అప్లోడ్ చేయడాన్ని ఖండిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. దీంతో ఉదయం లోక్సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.