ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ పూమా.. ఐపీఎల్లో సత్తా చాటి భారత జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్తో జట్టు కట్టింది.
నితీశ్, పరాగ్ పూమాకు ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.