1) (ఎ) నిజం, కానీ (ఆర్) తప్పు
2) (ఎ) తప్పు కానీ (ఆర్)నిజం
3) (ఎ), (ఆర్) రెండూ నిజం,
(ఆర్)కు (ఎ) సరైన వివరణ
4) (ఎ), (ఆర్) రెండు నిజం కానీ
(ఆర్)కు (ఎ) సరైన వివరణ కాదు
1) త్రిలింగ 2) తేలింగ
3) తెలంగ 4) పైవన్నీ
3. కింది వాటిని జతపరచండి?
ఎ) ఆది పురాణాలు రాసింది 1) పాల్కురికి సోమనాథుడు
బి) ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది 2) పంపకవి
సి) గాథసప్తశతి రచించినది 3. విద్యానాథుడు
డి) పండితారాధ్య చరిత్ర ఎవరి రచన 4) హాలుడు
సరైన సమాధానాన్ని గుర్తించండి.
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-3, బి-1, సి-4, డి-2
ఎ) ఓడగుర్తు బొమ్మలు ఉన్న నాణేలను ముద్రించిన రాజు 1. వెండి
బి) శాతవాహనుల టంకశాల ఉన్న నగరం 2) కొండాపురం
సి) శాతవాహనుల కాలంలోనే కర్షాపణ నాణెం 3) సువర్ణ నాణెం
డి) శాతవాహనుల కాలంలోనే బంగారు నాణేలు 4) యజ్ఞశ్రీ శాతకర్ణి
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2 4) ఎ-4, బి-2, సి-1, డి-3
ఎ) తెలంగాణ ప్రాంతం నుంచి కోస్తా ఆంధ్రకు ఎగుమతులు, దిగుమతులను ప్రస్తావించిన గ్రంథం అజ్ఞాత నాయకుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ
బి) దక్షిణ పథ వర్తక వ్యాపారాలు, తెలంగాణ ఆర్థిక స్థితిగతులు ప్రస్తావించిన గ్రంథం కౌటిల్యుడి అర్థశాస్త్రం
1) (ఎ) నిజం, కానీ (ఆర్) తప్పు
2) (ఎ) తప్పు కానీ (ఆర్)నిజం
3) (ఎ), (ఆర్) రెండూ నిజం,
(ఆర్)కు (ఎ) సరైన వివరణ
4) (ఎ), (ఆర్) రెండు నిజం కానీ
(ఆర్)కు (ఎ) సరైన వివరణ కాదు
1) (ఎ) నిజం, కానీ (ఆర్) తప్పు
2) (ఎ) తప్పు కానీ (ఆర్)నిజం
3) (ఎ), (ఆర్) రెండూ నిజం,
(ఆర్)కు (ఎ) సరైన వివరణ
4) (ఎ), (ఆర్) రెండు నిజం కానీ
(ఆర్)కు (ఎ) సరైన వివరణ కాదు
1) ఫణిగిరి 2) ధూళికట్ట
3) పెద్ద బంకూర్ 4) పైవన్నీ
ఎ) తెలంగాణలో బ్రహ్మదేవుడి గుడి 1) పొదనపాడు
బి) జైన దేవాలయం 2) కొలనుపాక
సి) సపాదలక్ష దేశానికి ఉన్న మరోపేరు 3) అలంపూర్
డి) వేములవాడ చాళుక్యుల కాలంలో దక్షిణాన గోదావరి, మంజీరానది నుంచి మహా కాళేశ్వరం
వరకు ఉన్న భూభాగానికి ఉన్న మరోపేరు 4) సపాదలక్ష దేశం
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-2, బి-4, సి-1, డి-3 4) ఎ-4, బి-3, సి-2, డి-1
ఎ) వలిగొండ బృహత్ శిలా యుగం
సమాధులను ఎవరు కనుక్కొన్నారు 1. రాబర్ట్ బ్రూస్ పుట్
బి) తెలుగు నేలపై పురావస్తు పరిశోధనలు
అనే పుస్తకం రచించింది ఎవరు 2. సుభ్రమణ్యం
సి) ది కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ పుస్తక రచయిత 3) హెచ్.కె. షేర్వానీ
డి) పురావస్తు శాస్త్ర రచన తెలియని నాణేలు పుస్తక రచయిత 4) పరబ్రహ్మశాస్త్రి
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-4, సి-1, డి-2 4) ఎ-4, బి-3, సి-2, డి-1
ఎ) గాథా సప్తశతి రాసిన హాలుడు శాతవాహన రాజు
బి) తెలగాణ్యులు అంటే కాకతీయుల కాలంలో బ్రాహ్మణులు
సి) తెల్లాపూర్ , వెలిచెర్ల, తిరుమల, చిన్న కంచి శాసనాలు తెలంగాణ పదాన్ని పేర్కొన్న శాసనాలు
డి) తెలివాహన నది అంటే గోదావరి నది
సరైన జవాబులు ఎంపిక చేయండి?
1) ఎ 2) సి
3) ఎ, బి 4) ఎ, సి, డి
1) అమెరికాలోని కొలరాడో ప్రాంతం
2) రష్యా ప్రాంతం 3) నైలునది
4) ఆఫ్రికాలోని అహ్యలియన్ ప్రాంతం
ఎ) దున్నపోతు తల మట్టి బొమ్మ లభించిన ప్రాంతం 1) ఉప్పేరు (మహబూబ్నగర్)
బి) కుక్కుల మట్టి బొమ్మలు లభించిన ప్రాంతం 2) పోచంపాడు (నిజామాబాద్)
సి) కొమ్ములు తిరిగిన పొట్టేలు మట్టి బొమ్మలు
లభించిన ప్రాంతం 3) పెద్దబంకూర్ (కరీంనగర్)
డి) దంతపు పూసలు, గాజులు లభించిన ప్రాంతం 4) నెల్లిమిల్లి (ఖమ్మం)
సరైన సమాధానాన్ని గుర్తించండి.
1) ఎ-3, బి-2, సి-1, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-3, సి-2, డి-4 4) ఎ-1, బి-2, సి-3, డి-4
ఎ) మెదక్ జిల్లా కొండాపూర్లో లభించిన బృహత్ శిల సమాధుల్లో గుర్రపు అస్థిపంజరం లభించింది
బి) నల్లగొండ జిల్లా ఏలేశ్వరంలో ఒకే సమాధిలో స్త్రీ, పురుష అస్థిపంజరాలు లభ్యమయ్యాయి
సి) భద్రాద్రి కొత్తగూడెం పోలిశెట్టి చెరువు ప్రాంతంలోని సమాధుల్లో బంగారు ఉంగరం లభ్యమైంది
డి) గద్వాల జిల్లా వీరాపురంలో లభించిన సమాధుల్లో వరి, బార్లీ, కందులు మొదలైన ధాన్యాలు లభ్యమయ్యాయి
1) ఎ, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
బయల్పడిన వివిధ చిత్రాలు ప్రాంతాలు
ఎ) మూపురం గల ఎద్దు చిత్రాలు 1) రాచకొండ, ఆదోని, ధూపాడు గుట్ట
బి) రేఖా గణిత నమూనా చిత్రాలు 2) పాండవుల గుట్ట, బుడిగపల్లి
సి) త్రిశూలం చిత్రాలు 3) బొల్లారం, కోకాపేట
డి) బ్రాహ్మీలిపితో చిత్రాలు 4) కేతవరం
1) ఎ-4, బి-3, సి-1, డి-2 2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-4, బి-3, సి-2, డి-1
1) ఇది గ్రామీణ సంస్కృతి
2) ఇది శిలా యుగానికి చెందిన సంస్కృతి
3) బాగా అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత
4) ఈ కాలంనాటి ప్రజలు పెద్ద బండారాలతో నిర్మించిన గృహాలను బృహత్ శిలలు అంటారు
1) బృహత్ శిలాయుగ ప్రజలు భిన్న సంస్కృతులు, భిన్న మతాలను ఆచరించారు
2) వీరు పునర్జన్మలను నమ్ముతారు
3) వీరిలో మూఢవిశ్వాసాలు ప్రబలంగా ఉండేవి
4) బృహత్ శిలా యుగ సంస్కృతి ప్రధానంగా ఉత్తర భారతదేశంలోకేంద్రీకృతమైంది
ఎ) తెలంగాణలో లభించిన నాణేల్లో ఎక్కువగా బ్రాహ్మీలిపి ఉంది
బి) ప్రాచీన నాణేలను నిష్కపణ, కర్షాపణ, రూపియా పేర్లతో పిలుస్తారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీకాదు
ఎ) డాల్మెన్ 1) గ్రానైట్ రాళ్లతో చేసిన శవ పేటిక
బి) మెన్హిర్ 2) జంతువు రూపంతో చేసిన అస్థికల కుండ
సి) సర్కోఫాగస్ 3) సమాధి చుట్టూ శిలాస్తంభాల ఏర్పాటు
డి) సిస్ట్ 4) భూమిపై ఉన్న శవ పేటికపై పెద్ద బండ రాళ్లు ఉంచడం
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-2, బి-1, సి-4, డి-3
ఎ) చారిత్రక ఆధారాల ప్రకారం అశోకుడు అశ్మక రాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేశాడు
బి) బుద్ధుడి శిష్యుడైన మహాకాత్యాయనుడు అశ్మక రాజుకు బౌద్ధ మతాన్ని బోధించాడు
సి) చుళ్ళ కళింగ జాతకం ప్రకారం కళింగరాజు అశ్మక రాజ్యంపై దండెత్తి విజయం సాధించాడు
డి) అశ్మక రాజ్యం తెలంగాణలోని నిజామాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం
1) ఎ, సి 2) బి, సి
3) సి 4) పైవన్నీ సరైనవే
ఎ) మౌర్యుల శిలా శాసనాలు తెలంగాణలో ఏ ప్రాంతంలో కూడా లభించలేదు
బి) మౌర్యుల కాలంనాటి విద్ధాంక నాణేలు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో లభించాయి
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైరెండూ కావు
ఎ) ధూళికట్ట బి) పొదన
సి) కోటి లింగాల డి) పెద్ద బంకూరు
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
ఎ) అశ్మక రాజ్యాన్ని రుషభనాథుడు పాలించాడని జైన గ్రంథాలు తెలుపుతున్నాయి
బి) పోదన రాజధానిగా ఉన్న అశ్మక రాజ్యం దక్షిణ భారతదేశంలోని ఉన్న ఏకైక జనపదం
సి) పాణిని తన అష్టాధ్యాయి గ్రంథంలో అశ్మక, కళింగ రాజ్యాలను ప్రస్తావించాడు
డి) విష్ణుపురాణం ప్రకారం అశ్మకుడు, మూలకుడు అనే ఇక్ష్వాకు రాకుమారులు దక్షిణాదిన రాజ్యాలు స్థాపించారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, బి 4) ఎ, బి, సి, డి
– డా.మంతెన రవికుమార్
విషయనిపుణులు ఆలూర్, నిజామాబాద్