Siddaramaiah : భారత్ హిందూ దేశం కాదని అమర్త్య సేన్ వ్యాఖ్యలను కర్నాటక సీఎం సిద్ధరామయ్య సమర్ధించారు. అవును..భారత్ హిందూ దేశం కాదు..భారత్ బహుళ సంస్కృతుల సమాహారమని, ఎన్నో వర్గాల ఐక్యతకు ప్రతీకని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ కలిసి స్పీకర్తో సమావేశం కావడంపై స్పందిస్తూ ఇది మన సంప్రదాయమని, నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టారని, రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. దేశ ప్రజల వాణిని రాహుల్ సమర్ధంగా వినిపిస్తారనే విశ్వాసం ఉందని చెప్పారు.
Read More :
Sunita Williams | స్టార్లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు.. సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం