President Murmu | 18వ లోక్సభ తొలి సమావేశాలు వరుసగా నాలుగోరోజుకు చేరుకున్నాయి. లోక్ సభ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, నేటి నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి (address joint session) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్నుంచి ముర్ము పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్లు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతిని సభలోకి తోడ్కొని వెళ్లారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 87 ప్రకారం.. లోక్సభ కొత్తగా కొలువుదీరిన ప్రతిసారీ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిచాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం పార్లమెంట్ మొదటి షెషన్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుంటారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రభుత్వ కార్యక్రమాలు, విధి విధానాలను వివరిస్తుంటారు. తాజా ప్రసంగంలో గత పదేళ్లలో చేపట్టిన పథకాలతోపాటు రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధమ్యమాలను ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించే అకవాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపారు.
#WATCH | President Droupadi Murmu arrives at the Parliament. She will address a joint session of both Houses shortly. pic.twitter.com/TiDX8uA7go
— ANI (@ANI) June 27, 2024
#WATCH | President Droupadi Murmu arrives at the Lok Sabha to address a joint session of both Houses of Parliament.
A Parliament official, carrying Sengol, leads the way. pic.twitter.com/uVVX3ld5o2
— ANI (@ANI) June 27, 2024
#WATCH | President Droupadi Murmu’s convoy en route from Rashtrapati Bhavan to Parliament building.
She will address a joint session of both Houses shortly. pic.twitter.com/KJ6Ra4Cz7G
— ANI (@ANI) June 27, 2024
Also Read..
President Murmu | నేడు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం.. బహిష్కరించిన ఆప్
LK Advani | నిలకడగానే అద్వానీ ఆరోగ్య పరిస్థితి.. ఎయిమ్స్ వైద్యులు
Mahesh Chandra Laddha | ఆంధ్రప్రదేశ్ సర్వీసుల్లోకి సీఆర్పీఎఫ్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డ