పాలమూ రు, జూన్ 4 : నీట్ యూజీ ఫలితాల్లో మహబూబ్నగర్లోని అక్షర జూనియర్ కళాశాల విద్యార్థి సనా ఫాతి మా 552మార్కులు (720 మార్కులకు) సాధించినట్లు ప్రిన్సిపాల్ విజయ్కుమార్ తెలిపారు. అదేవిధంగా మరో నలుగురు విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ సీట్లు సా ధించేందుకు అవసరమైన మార్కులు పొందారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సనా ఫాతిమా ను కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మంగళవా రం శాలువా తో సన్మానించి అభినందిం చారు.