కొలంబో: శ్రీలంక తమిళ నేత ఆర్ సంపంథన్ (91) ఆదివారం కన్నుమూశారు. ఆయన ఆ దేశంలోని తమిళులకు శాంతి, న్యాయం, గౌరవాల కోసం నిరంతరం పోరాడారు.
శ్రీలంకలో ప్రధాన ప్రతిపక్ష నేత అయిన తమిళ నేతల్లో ఆయన రెండోవారు. సంపంథన్ మృతి పట్ల ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తెలిపారు.