న్యూఢిల్లీ, జూలై 4:హైదరాబాద్కు చెందిన ఐటీ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీలో 11 శాతం వాటాను చేజిక్కించుకున్నది డిజిటల్ సేవలు అందిస్తున్న కోఫోర్జ్.
బహిరంగ మార్కెట్లో ఒక్కో షేరుకు రూ.1,412.25 చొప్పున 30,21,293 షేర్లను కొనుగోలు చేయడానికి రూ.426.68 కోట్ల నిధులను వెచ్చించింది.