అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandra Babu) తెలంగాణ గవర్నర్( Telangana Governor) రాధాకృష్ణన్ను శుక్రవారం సన్మానించారు. ఒకరోజు పర్యటన సందర్భంగా ఏపీలో గవర్నర్ పర్యటిస్తున్న విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు ఇంటికి తేనేటి విందుకోసం ఆహ్వానించారు.
ఈ మేరకు ఇంటికి వచ్చిన గవర్నర్ను చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సాధారంగా ఆహ్వానించి శాలువాతో సన్మానించారు. ఏపీ సీఎం, గవర్నర్ మధ్య ఇరురాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న పలు సమస్యల పరిష్కారంపై చర్చ జరిగినట్లు సమాచారం.